కోమటిరెడ్డి బ్రదర్స్ ను చూసి టీఆర్ఎస్‌కు భయం పట్టుకుంది

కోమటిరెడ్డి బ్రదర్స్ ను చూసి టీఆర్ఎస్‌కు భయం పట్టుకుంది
x
Highlights

కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్తున్నారనే భయం అధికార టీఆర్ఎస్‌కు పట్టుకుందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. త్వరలోనే తన అన్న...

కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్తున్నారనే భయం అధికార టీఆర్ఎస్‌కు పట్టుకుందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. త్వరలోనే తన అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని, తమలాంటి నేతలు బీజేపీలోకి వెళ్తే ఆ పార్టీ బలపడుతుందని చెప్పుకొచ్చారు. తాను బీజేపీలోకి వెళ్లినా ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయనబోనని స్పష్టం చేశారు. అయితే ఏ పదవి ఆశించి పార్టీ మారడం లేదని అన్నారు. కాంగ్రెస్‌ మునిగిపోయిన నావ అని.. భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారం బీజేపీదే అని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories