MLC Elections 2021: ఆధిక్యంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ అభ్యర్ధి వాణి

TRS Candidate Surabhi Vanidevi is in Lead Position in MLC Elections Counting
x

తెరాస (ఫైల్ ఇమేజ్)

Highlights

MLC Elections 2021: 9,119 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణి

MLC Elections 2021: హైదరాబాద్ రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో ప్రాదాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 89 మంది అభ్యర్ధులు ఎలిమినేట్ అయ్యారు. తాజాగా కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణిదేవికి 9,119 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సురభి వాణికి ఒక లక్షా 19 వేల 619 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావుకు ఒక లక్షా 10 వేల 500 ఓట్లు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories