ఫారెస్ట్‌ అధికారులను అడ్డుకున్న గిరిజనులు

K V D Varma
Published on: 19 July 2019 9:09 PM IST
ఫారెస్ట్‌ అధికారులను అడ్డుకున్న గిరిజనులు
X

నల్గొండ జిల్లా పలుగుతండాలో అటవీ భూమిలో మొక్కలు నాటడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారులను.. స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. అధికారులతో గిరిజనులు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గిరిజనుల‌ వాగ్వాదం తో వెనుదిరిగిన‌ అధికారులు

K V D Varma

K V D Varma

Next Story