Revanth Reddy: ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను కలిసిన టీపీసీసీ రేవంత్‌రెడ్డి

TPCC Chief Revanth Reddy Meets CBI Director in Delhi
x
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)
Highlights

Revanth Reddy: కోకాపేట భూ అక్రమాల మీద సీబీఐకి రేవంత్‌రెడ్డి ఫిర్యాదు

Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి న్యూఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను కలవనున్నారు. కాసేపట్లో నార్త్‌బ్లాక్‌లోని సీబీఐ ఆఫీస్‌కు రేవంత్‌రెడ్డి చేరుకోనున్నారు. కోకాపేట భూ అక్రమాల మీద రేవంత్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories