CM KCR: రేపు నిమ్స్ కొత్త బ్లాక్ భవనానికి కేసీఆర్ భూమిపూజ.. నిమ్స్ విస్తరణకు రూ.1,571 కోట్లు కేటాయింపు

Tomorrow  KCR Bhumi Puja For NIMS New Block Building
x

KCR: రేపు నిమ్స్ కొత్త బ్లాక్ భవనానికి కేసీఆర్ భూమిపూజ.. నిమ్స్ విస్తరణకు రూ.1,571 కోట్లు కేటాయింపు 

Highlights

Niims 4వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిగా నిమ్స్

Niims: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిమ్స్‌లో కొత్తగా నిర్మించనున్న దశాబ్ది కొత్త బ్లాక్ భవనానికి సీఎం కేసీఆర్ బుధవారం భూమిపూజ చేయనున్నారు. నిమ్స్ విస్తరణ కోసం 1వేయి 571 కోట్లు వెచ్చించనున్నారు. విస్తరణ కోసం 32 ఎకరాలు భూమిని కేటాయించారు. ఆసుపత్రిని 4 బ్లాక్‌లు, ఒక్కో బ్లాక్‌లో 8ఫోర్లుగా నిర్మించనున్నారు. నిమ్స్‌లో ప్రస్తుతం 18వందల పడకలు అందుబాటులో ఉండగా... మరో 2వేల పడకలు చేరనున్నాయి. మొత్తం 4వేల బెడ్స్‌తో దేశంలోనే అతి పెద్ద ఆసుపత్రిగా అవతరించనుంది. 32 ప్రధాన మాడ్యులర్ థియేటర్లు, 6 ప్రధాన మాడ్యులర్ ఎమర్జెన్సీ థియేటర్లు, 38 విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories