Telangana: గవర్నర్‌ తమిళిసై కీలక నిర్ణయం

Telangana Governor to Hold Mahila Darbar in Raj Bhavan
x

Telangana: గవర్నర్‌ తమిళిసై కీలక నిర్ణయం

Highlights

Mahila Darbar: తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Mahila Darbar: తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో ఈనెల 10న ప్రజాదర్బార్‌లో భాగంగా.. మహిళా దర్బార్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌ జరగనుంది. గవర్నర్‌ను వచ్చి కలవాలనుకునే మహిళలు 040 - 23310521కు కాల్ చేయడం ద్వారా లేదా [email protected]కు ఈమెయిల్ చేయడం ద్వారా అపాయింట్‌మెంట్ పొందొచ్చు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే రాజ్ భవన్ ఉందని, నెలకోసారి ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని గవర్నర్ తమిళి సై ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు గవర్నర్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories