ధరణి యాప్‌తో ఎలాంటి నష్టం లేదు : తెలంగాణ సీఎస్

ధరణి యాప్‌తో ఎలాంటి నష్టం లేదు : తెలంగాణ సీఎస్
x
Highlights

ధరణి యాప్‌తో ఎలాంటి నష్టం లేదని ప్రజలను తప్పుదోవ పట్టించే వారి మాటలు నమ్మొద్దని అన్నారు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్. చిక్కడపల్లి సబ్ రిజిస్టార్...

ధరణి యాప్‌తో ఎలాంటి నష్టం లేదని ప్రజలను తప్పుదోవ పట్టించే వారి మాటలు నమ్మొద్దని అన్నారు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్. చిక్కడపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ధరణి యాప్ పనితీరుపై ఆయన సమీక్షించారు. ధరణి యాప్‌ను రాష్ట్రంలోని 54 లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నారని వారికి మెరూన్ కలర్ పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని వివరించారు సీఎస్.

Show Full Article
Print Article
Next Story
More Stories