Hyderabad: హైదరాబాద్ శ్రీనగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో.. సామూహిక సహస్ర నామ పారాయణం

Tanikella Bharani Participated in Vishnu Sahasranama Parayanam at Venkateshwara Swamy Temple in Sri Nagar Colony in Hyderabad
x

శ్రీనగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం(ఫైల్ ఫోటో)

Highlights

* మానవాళి సకల కష్టాలు తీరాలంటే..విష్ణు పారాయణం పాటించాలి : ఫౌండర్ శ్రీధరన్

Hyderabad: హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక సహస్ర నామ పారాయణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వాస్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వ్యవస్థాపకుడు శ్రీధరన్ తెలిపారు.

మానవాళి సకల కష్టాలు తీరాలంటే విష్ణు పారాయణం పాటించాలని ఆయన కోరారు. విశ్వాస్ సంస్థ తరఫున 12 అవర్తుల కార్యక్రమం నిర్వహించామని ప్రతి ఏడాది విశ్వ విష్ణు సహస్రనామం నిర్వహిస్తామని శ్రీధరన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు తనికెళ్ల భరణి సహస్రనామం విజ్ఞాన్ ప్రారంభమవడం అందులో తాను పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories