ఢిల్లీకి బయల్దేరిన టీకాంగ్రెస్ నేతలు

T Congress Leaders  Going To Delhi Today
x

ఢిల్లీకి బయల్దేరిన టీకాంగ్రెస్ నేతలు

Highlights

Delhi: సాయంత్రం ప్రియాంక గాంధీతో సమావేశం

Delhi: టీకాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయల్దేరారు. సాయంత్రం ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా మునుగోడు ఉపఎన్నిక, పార్టీ అంతర్గత విషయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే మునుగోడుపై ప్రియాంక గాంధీ ఫోకస్ పెట్టారు. అటు పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా నేడు వేణుగోపాల్, ఠాగూర్‌తోనూ ప్రియాంక గాంధీ భేటీ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories