Soyam Bapu Rao: 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది
Soyam Bapu Rao: హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ విఫలమైంది
Soyam Bapu Rao: 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది
Soyam Bapu Rao: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గుడి హత్నూరు నుంచి నేరేడిగొండ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని సోయం బాపురావు అన్నారు. హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సోయం బాపురావు విమర్శించారు. బీఆర్ఎస్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంటున్న బోథ్ బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు.
Next Story




