Mulugu: ములుగు జిల్లాలో కరోనా కలకలం

School Teachers Tested Positive for Corona in Mulugu District
x

Representational Image

Highlights

Mulugu: ఏటూరునాగారం జెడ్పీ హైస్కూల్‌లో ఐదుగురు టీచర్లకు పాజిటివ్

Mulugu: ములుగు జిల్లాలో కరోనా కలకలం రేగింది. ఏటూరునాగారం జెడ్పీ హైస్కూల్లో ఐదుగురు టీచర్లకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో.. బాధితులను హోమ్‌ క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు.. టీచర్లకు కోవిడ్‌ సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు భయాందోళనకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories