కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
x
Highlights

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర మండలం కురిక్యాలలో గ్రానైట్‌ లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ aప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా... మరి...

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర మండలం కురిక్యాలలో గ్రానైట్‌ లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ aప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా... మరి కొందరికి గాయాలయ్యాయి. అయితే ఆటోలో ఇరుక్కున్న డ్రైవర్‌ మృతదేహాన్ని గంటపాటు శ్రమించి బయటకు తీశారు పోలీసులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories