Hyderabad: రోడ్డు ప్రమాదం.. కాలేజీ బస్సు ఢీకొని మహిళా కార్మికురాలు మృతి

Road Accident in Hyderabad Ramkoti
x

Hyderabad: రోడ్డు ప్రమాదం.. కాలేజీ బస్సు ఢీకొని మహిళా కార్మికురాలు మృతి

Highlights

Hyderabad: మృతురాలు GHMC కార్మికురాలు సునీతగా గుర్తింపు

Hyderabad: హైదరాబాద్ రామ్‌కోఠిలో రోడ్డుప్రమాదం సంభవించింది. కాలేజీ బస్సు ఢీకొని మహిళ కార్మికురాలు మృతి చెందింది. మృతురాలు GHMC కార్మికురాలు సునీతగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories