KS Ratnam: ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ది గెలిపిస్తుంది

Ranga Reddy District Chevella Constituency BJP Candidate KS Ratnam
x

KS Ratnam: ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ది గెలిపిస్తుంది

Highlights

KS Ratnam: పార్టీ అవకాశం ఇవ్వడంతో దేవాలయంలో ప్రత్యేక పూజలు

KS Ratnam: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం బిజెపి అభ్యర్థి గా కె.ఎస్. రత్నంని ఎంపిక చేయడం పట్ల పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు . పార్టీ అవకాశం ఇవ్వడంతో చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రత్నం అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. తనకు పార్టీ నుండి టికెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన రాష్ట్ర , జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ది తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories