ముచ్చింతల్ లో ముగిసిన రామానుజ సహస్రాబ్ది వేడుకలు

Ramanuja Millennium Celebrations Ending in Muchhintal
x

ముచ్చింతల్ లో ముగిసిన రామానుజ సహస్రాబ్ది వేడుకలు

Highlights

Muchhintal: 12 రోజులుగా ఘనంగా సాగిన సహస్రాబ్ది వేడుకలు.

Muchhintal: చారిత్రాత్మక రీతిలో ఉంటుందన్న చిన్నజీయర్ ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల వారి సహస్రాబ్ది వేడుకలు ముగిశాయి. అయితే, 108 దివ్యక్షేత్రాల్లో నిర్వహించాల్సిన శాంతి కల్యాణాన్ని వాయిదా వేశారు. ఈ నెల 19న చారిత్రాత్మక రీతిలో ఈ కల్యాణాన్ని చేపడతామని చిన్నజీయర్ స్వామి వెల్లడించారు. ఇక సహస్రాబ్ది వేడుకల చివరి రోజున 5 వేల మంది రుత్విక్కులతో లక్ష్మీనారాయణ మహాయాగం నిర్వహించారు. చిన్నజీయర్ స్వామి వెయ్యి 35 పాలికల్లోని సంప్రోక్షణ జలాలతో సమతామూర్తి పసిడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories