Raghunandan Rao: కేటీఆర్‌కు సవాల్.. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌కు కార్యకర్తలు గుర్తొచ్చారు

Raghunandan Rao: అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌కు కార్యకర్తలు గుర్తొచ్చారని బీజేపీ నేత రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు.

Arun Chilukuri
Published on: 23 Jan 2024 4:55 PM IST
Raghunandan Rao Open Challange To KTR
X

Raghunandan Rao: కేటీఆర్‌కు సవాల్.. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌కు కార్యకర్తలు గుర్తొచ్చారు

Raghunandan Rao: అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌కు కార్యకర్తలు గుర్తొచ్చారని బీజేపీ నేత రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. ఉద్యమకారులకు సీట్లు ఇస్తామంటోన్న కేటీఆర్.. మాటను నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మసాగర్ తో బీఆర్ఎస్ వందల కోట్లు దోచుకుందని రఘునందనరావు ఆరోపించారు. పొత్తు కుదరదని మోడీ చెప్పిన రోజే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తెగతెంపులు అయ్యాయన్నారు. ఎంఐఎంతో నిన్నటి వరకు బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. అదే ఎంఐఎంతో ఇప్పుడు కాంగ్రెస్ దోస్తీ చేస్తుందన్నాదని రఘునందన్‌రావు కామెంట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story