విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి: జడ్పీ ఛైర్మెన్ లింగాల కమల్ రాజు

విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి: జడ్పీ ఛైర్మెన్ లింగాల కమల్ రాజు
x
జడ్పీ ఛైర్మెన్ లింగాల కమల్ రాజు, ఎంపీపీ మెండెం లలిత,చెరుకూరి నాగార్జున తదితరులు
Highlights

మండల పరిధిలోని రాయపట్నం గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఉచిత యూనిఫాం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు.

మధిర: మండల పరిధిలోని రాయపట్నం గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఉచిత యూనిఫాం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు. అనంతరం స్కూల్ బిల్డింగ్ వసతులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, దీనికోసం పూర్తి బాధ్యత ఉపాధ్యాయుల తీసుకొని ప్రభుత్వ పాఠశాలను మరింత ముందుకు తీసుకు పోవాలి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండెం లలిత, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి చిత్తారి నాగేశ్వరరావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, వెలగపూడి శివరాం ప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ శీలం వీర వెంకట రెడ్డి, తెళ్ళ కొండయ్య, తెళ్ళ వాసుదేవరావు, చెరుకూరి నాగార్జున, ఉద్దండు, సర్పంచ్ నండ్రు సుశీల, ఉప సర్పంచ్ మల్నేటి పుల్లారావు, విద్యా కమిటీ ఛైర్మెన్ సరిత, తదితరులు పాల్గొన్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories