మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్

Priyanka Gandhi Special Focus On Munugodu
x

మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్ 

Highlights

Priyanka Gandhi: టీకాంగ్రెస్ నేతలు ఢిల్లీకి రావాలని అధిష్టానం పిలుపు

Priyanka Gandhi: మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్ పెట్టారు. 23న టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ రావాలని అధిష్టానం పిలుపునిచ్చింది. ప్రియాంక, వేణుగోపాల్, మాణిక్కం నేతృత్వంలో సమావేశం జరుగనుంది. మునుగోడు ఉప ఎన్నికపై అధిష్టానం వ్యూహ రచన చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories