ఆగస్టు 15 నుంచి పాదయాత్ర : కోమటిరెడ్డి వెంకట రెడ్డి

ఆగస్టు 15 నుంచి పాదయాత్ర : కోమటిరెడ్డి వెంకట రెడ్డి
x
Highlights

భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనదైన శైలిలో అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆగష్టు 15 న నార్కట్‌పల్లి నుండి...

భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనదైన శైలిలో అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆగష్టు 15 న నార్కట్‌పల్లి నుండి జలసౌధ వరకు యాత్ర చేపడుతున్నాని తెలిపారు. నల్లగొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు హార్ట్‌ అయిన నల్లగొండ మున్సిపాలిటిలో ఈ సారి కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయలని పట్టణ ప్రజలను కోరారు. తక్షణమే మున్సిపల్ శాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపాలిటి ఎన్నికల్లో ఒటమి భయంతోనే.. పెంచిన పెన్షన్లను హడావిడిగా ఇస్తున్నారని ఎద్దేవ చేశారు కోమటిరెడ్డి వెంకట రెడ్డి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories