Konda Vishweshwar Reddy: చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి నామినేషన్
Konda Vishweshwar Reddy: ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన విశ్వేశ్వర్రెడ్డి
Konda Vishweshwar Reddy: చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి నామినేషన్
Konda Vishweshwar Reddy: చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి దాఖలు చేశారు. బుద్వేల్లోని బాబు జగ్జీవన్రామ్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. విశ్వేశ్వర్రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story




