Sangareddy: సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య

Murder In Sangareddy District Daultabad
x

Sangareddy: సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య

Highlights

Sangareddy: వ్యక్తిని బీరు సీసాతో పొడిచి చంపిన మైనర్ బాలుడు

Sangareddy: సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మంగలి ఆముదయ్య దౌల్తాబాద్‌లోని ఓ వైన్‌షాపులో మద్యం తాగడానికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు మాటమాట కలిపాడు. మద్యం మత్తులో బీరు సీసాను గొంతులో పొడిచి హత్య చేశాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories