Hyderabad: పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామిని కలిసిన మోహన్‌బాబు

Mohan Babu Meets Swaroopanandendra Swamy in Hyderabad
x

సరదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కలసిన మోహన్ బాబు (ఫైల్ ఇమేజ్)

Highlights

Hyderabad: చందానగర్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో బసచేసిన స్వామీజీ

Hyderabad: హైదరాబాద్‌లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని సినీనటుడు మోహన్‌బాబు కలిశారు. చందానగర్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో బసచేసిన స్వామీజీని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. హిందూ ధర్మం కోసం విశాఖ శ్రీ శారదాపీఠం చేపడుతున్న కృషిని కొనియాడారు.


Show Full Article
Print Article
Next Story
More Stories