Telangana: మరోసారి గొప్ప మనసును చాటుకున్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Donates Scooters to Handicapped People
x

Telangana: మరోసారి గొప్ప మనసును చాటుకున్న ఎమ్మెల్సీ కవిత

Highlights

Telangana: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు.

Telangana: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. వివిధ కారణాలతో దివ్యాంగులుగా మారిన పలువురికి మూడు చక్రాల స్కూటీని‌ అందించి, ఉగాది పర్వదినాన వారి జీవితాల్లో నూతనోత్తేజాన్ని నింపారు. హైదారాబాద్ పురానాపూల్ కు చెందిన సూర్య ప్రకాష్, కుత్బుల్లాపూర్ కు చెందిన సయ్యద్ సలీం, సిరిసిల్ల కు చెందిన పోచంపల్లి శ్రీనివాస్, శేఖర్, ఖానాపూర్ కు చెందిన సుధాకర్, వరంగల్ రూరల్ కు చెందిన భరత్, షబానా వీధి వెక్కరించి, దివ్యాంగులుగా మారారు. ట్విట్టర్ ద్వారా దివ్యాంగుల దీన స్థితి తెలుసుకొని ఏడుగురికి మూడు చక్రాల స్కూటీలను అందించారు కవిత.

Show Full Article
Print Article
Next Story
More Stories