జాగృతి అధ్యక్షురాలు కవితను కలిసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

జాగృతి అధ్యక్షురాలు కవితను కలిసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
x
Highlights

హుజుర్ నగర్ ఉపఎన్నికలో విజయం సాధించిన శానంపూడి సైదిరెడ్డీ.. ఇవాళ తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిశారు. సైదిరెడ్డితో పాటు.. మంత్రి...

హుజుర్ నగర్ ఉపఎన్నికలో విజయం సాధించిన శానంపూడి సైదిరెడ్డీ.. ఇవాళ తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిశారు. సైదిరెడ్డితో పాటు.. మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్‌ నాయకులు నంద్యాల దయాకర్‌రెడ్డి కూడా కవితను కలిశారు. ఈ సందర్భంగా సైదిరెడ్డిని కవిత అభినందించారు. గెలుపు కోసం శ్రమించిన ఇతర నాయకులను కూడా ఆమె ప్రశంసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories