MLA Raja Singh: బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలను కోస్తే ఊరుకోం
MLA Raja Singh: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆవులను హింసించరాదు
MLA Raja Singh: బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలను కోస్తే ఊరుకోం
MLA Rajasingh: డీజీపీ, సీపీలకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు రాశారు. ఈనెల 29న బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలను కోస్తే ఊరుకోమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆవులు, దూడలను హింసించవద్దన్నారు. మేకలు, గొర్రెలు కోసుకుని బక్రీద్ చేసుకుంటే తమకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
Next Story




