Breaking News: ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 40 ఇళ్లు దగ్ధం..

Breaking News: ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 40 ఇళ్లు దగ్ధం..
x

Breaking News: ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 40 ఇళ్లు దగ్ధం..

Highlights

Fire Accident: ములుగు జిల్లా మండపేట మండలం శనిగకుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Fire Accident: ములుగు జిల్లా మండపేట మండలం శనిగకుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిప్రమాదంలో దాదాపు 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. వరుసగా గ్యాస్‌ సిలిండర్లు పేలుతుండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ ప్రమాదంతో 40 గిరిజన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఊరంతా మంటలు అంటుకోవడంతో గిరిజన ప్రజలు భయంతో చంటి పిల్లలతో సహా పరుగుల తీశారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories