Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు..శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Dhivi
Published on: 26 Feb 2025 6:32 AM IST
Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు..శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
X

Maha Shivaratri మహాశివరాత్రి నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువ జామునుంచే భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Dhivi

Dhivi

Next Story