Hyderabad: నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ ఒకరు మృతి..

Lorry Crashed over Walking Students Killed One Student in Abdullahpurmet Hyderabad | Hyderabad News
x

Hyderabad: నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ ఒకరు మృతి..

Highlights

Hyderabad: లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం...

Hyderabad: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories