Harish Rao: రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది

Harish Rao Comments On Congress
x

Harish Rao: రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది 

Highlights

Harish Rao: వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు చేస్తామని చెప్పి.. గారడీలతో ప్రజలను మోసం చేస్తున్నారు

Harish Rao: కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. వంద రోజుల్లో ఆ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, గారడీలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అభయహస్తం పేరుతో రిలీజ్ చేసిన గ్యారంటీలు కాస్త అక్కరకు రాని హస్తంగా మారిపోయాయని విమర్శించారు హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories