మూగబోయిన మైకులు

X
Highlights
గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఆదివారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. ఇన్నాళ్లు విమర్శలు, ప్రతి...
Arun Chilukuri29 Nov 2020 12:30 PM GMT
గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఆదివారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. ఇన్నాళ్లు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో భాగ్యనగరం హోరెత్తిపోయింది. ఏ గల్లీకి వెళ్లినా.. ఏ కాలనీలో అడుగుపెట్టినా మైకులు మార్మోగేవి. నాయకుల రాకతో సందడిగా మారేవి ఇక గ్రేటర్ లో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. పార్టీల జెండాలతో కళకళలాడిన కాలనీలు ఇప్పుడు చడిచప్పుడు లేకుండా మూగబోయాయి.
Web TitleGHMC elections 2020 campaign ends
Next Story