Maoists Encounter: భదాద్రి కొత్తగూడెం జిల్లాలో గర్జించిన తుపాకులు

Encounter Between the Maoists and Police in Bhadradri Kothagudem
x

మావోయిస్టు మరియు పోలిసుల మధ్య ఎన్కౌంటర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Maoists Encounter: చర్లలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్

Maoists Encounter: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి తుపాకులు గర్జించాయి. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీసులు అడువులను జల్లెడ పడుతున్నారు. ఛత్తీస్ గడ్, తెలంగాణ సరిహద్దు మండలం చర్లలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ ధృవీకరించారు. మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా గన్‌మెన్ గా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories