Hyderabad: తాగిన మైకంలో ఆర్టీసీ బస్సు కింద పడ్డ వ్యక్తి.. తీవ్రగాయాలు..

Drunk Man Accident by Bus in Hyderabad Meerpet | Telugu Online News
x

Hyderabad: తాగిన మైకంలో ఆర్టీసీ బస్సు కింద పడ్డ వ్యక్తి.. తీవ్రగాయాలు..

Highlights

Hyderabad: గాయపడ్డ వ్యక్తి బాలాపూర్‌కు చెందిన నరేందర్‌గా గుర్తింపు..

Hyderabad: హైదరాబాద్ మీర్‌పేట్ పీఎస్‌ పరిధి బాలాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఆర్టీసీ బస్సు కింద పడ్డాడో వ్యక్తి. బస్సు వెనక టైర్ల కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి బాలాపూర్‌కు చెందిన నరేందర్‌గా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories