CP Avinash Mohanty: ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం

CP Avinash Mohanty: ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం
x

CP Avinash Mohanty: ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం

Highlights

CP Avinash Mohanty: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ఘటనను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పరిశీలించారు.

CP Avinash Mohanty: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ఘటనను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పరిశీలించారు. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు సీపీ వెల్లడించారు. గాయపడినవారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని.. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories