బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు తోడు దొంగలు: భట్టి విక్రమార్క

Arun Chilukuri
Updated on: 2 March 2021 6:10 PM IST
బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు తోడు దొంగలు: భట్టి విక్రమార్క
X

బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు తోడు దొంగలు: భట్టి విక్రమార్క

బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్తులు సృష్టిస్తే బీజేపీ ప్రభుత్వం వాటిని అమ్మేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో లక్షా 92 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి విధివిధానాలు కూడా రూపొందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌కు యువత బుద్ధి చెప్పాలన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story