Telangana: వైసీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లినవారే షర్మిల పార్టీలోకి వెళ్తారు-భట్టి

Congress Leader Bhatti Vikramarka Chit Chat with Media
x

Telangana: వైసీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లినవారే షర్మిల పార్టీలోకి వెళ్తారు-భట్టి విక్రమార్క

Highlights

Telangana: నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ మార్పు ప్రకటన ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు.

Telangana: నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ మార్పు ప్రకటన ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. మీడియా చిట్ చాట్ లో భట్టి మాట్లాడుతూ పీసీసీ నియామకంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికపై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఉండబోదన్నారు. ఇక్కడి నుంచి జానారెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. షర్మిల పార్టీతో కాంగ్రెస్ ఏం నష్టం లేదని.. వైసీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లినవారే షర్మిల పార్టీలోకి వెళ్తారని చెప్పుకొచ్చారు. షర్మిలతో టీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందన్నారు భట్టి విక్రమార్క.

Show Full Article
Print Article
Next Story
More Stories