ఇల్లెందుల పాడులో ఉమ్మడి పార్టీల ఎన్నికల ప్రచారం

ఇల్లెందుల పాడులో ఉమ్మడి పార్టీల ఎన్నికల ప్రచారం
x
Highlights

మధిర: మున్సిపాలిటీ పరిధిలోని 4 డివిజన్ ఇల్లందుల పాడు గ్రామంలో టిడిపి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, కూటముల అభ్యర్థుల ఎన్నికల ప్రచారాన్ని...

మధిర: మున్సిపాలిటీ పరిధిలోని 4 డివిజన్ ఇల్లందుల పాడు గ్రామంలో టిడిపి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, కూటముల అభ్యర్థుల ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తెలంగాణ సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క, టిడిపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామనాథం. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కట్ట గాంధీ, డివిజన్ లో పోటీచేసిన టిడిపి అభ్యర్థి తాళ్లూరి వెంకట కుమారి కి సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సామినేని రామనాథం, చావా వేణు, దారా బాలరాజు, పారుపల్లి విజయ్, సూర్యదేవర కోటేశ్వర రావు, బోడేపూడి గోపి, కోటా డేవిడ్, చావా రవి, బలవంతపు రాజు, టిడిపి మండల అధ్యక్షులు మరినేడు పుల్లారావు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories