సీఎం నివాసంలో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Hoisted the National Flag
x

సీఎం నివాసంలో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్‌రెడ్డి 

Highlights

Revanth Reddy: పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తెలంగాణ సీఎం

Revanth Reddy: 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories