CM KCR: గిరిజనులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే పోడు పట్టాల పంపిణీ..

CM KCR Will Launch Podu Land Pattas Distribution On June 30th At Asifabad
x

CM KCR: గిరిజనులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే పోడు పట్టాల పంపిణీ..

Highlights

CM KCR: తెలంగాణలో పోడు భూముల పట్టాల పంపిణీకి మార్గం సుగమం అయ్యింది.

CM KCR: తెలంగాణలో పోడు భూముల పట్టాల పంపిణీకి మార్గం సుగమం అయ్యింది. ఈ నెల 30న గిరిజనులకు సీఎం కేసీఆర్ పోడు భూములను పంపిణీ చేయనున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనులకు సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు వారి జిల్లాలు..నియోజకవర్గాల్లో పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories