Revanth Reddy: కరెంట్ డిపాజిట్ల పేరుతో భారం మోపాలనుకోవడం రాక్షసత్వం


Revanth Reddy: కరెంట్ డిపాజిట్ల పేరుతో భారం మోపాలనుకోవడం రాక్షసత్వం
Revanth Reddy: సీఎం కేసీఆర్ ఆ ఆలోచనను విరమించుకోవాలి
Revanth Reddy: నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో ఇప్పటికే ప్రజలు అల్లాడిపోతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. తాజాగా కరెంట్ డిపాజిట్ల పేరుతో మరింత భారం మోపాలనుకోవడం రాక్షసత్వమని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తక్షణం ఈ ఆలోచనను విరమించుకోవాలని లేదంటే కేసీఆర్ మరో బషీర్ బాగ్ పోరాటాన్ని చవి చూడాల్సి వస్తుందని రేవంత్ హెచ్చరించారు. విద్యుత్ వెలుగుల వెనక అవినీతి జలగలే తప్ప కేసీఆర్ ఘనత లేదన్నారు.
నిత్యవసర ధరలు, పెట్రోల్ - డీజిల్ - గ్యాస్ ధరలతో ఇప్పటికే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు కరెంటు డిపాజిట్ల పేరుతో వాళ్ల పై మరింత భారం మోపాలనుకోవడం రాక్షసత్వం. తక్షణం ఈ నీచపు ఆలోచన విరమించుకోవాలి. లేదంటే కేసీఆర్ మరో బషీర్ బాగ్ పోరాటాన్ని చవిచూడాల్సి ఉంటుంది. pic.twitter.com/OIssxTIg9s
— Revanth Reddy (@revanth_anumula) January 25, 2023

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



