హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో బోర్డు మీటింగ్‌.. హాజరైన ఆరోగ్యశాఖ అధికారులు

Board Meeting Under The Leadership Of Minister Harish Rao In Hyderabad
x

హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో బోర్డు మీటింగ్‌.. హాజరైన ఆరోగ్యశాఖ అధికారులు

Highlights

Harish Rao: ఇటీవల ఆరోగ్యశ్రీ పరిమితి పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Harish Rao: ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధులతో లబ్ధిదారులకు అందించాలని మంత్రి హరీష్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం లబ్ధిదారుల e KYC ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు అధ్వర్యంలో బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఇటీవల ఆరోగ్య శ్రీ పరిమితి 2 నుండి 5 లక్షలకు పెంచడంతో సదురు నిర్ణయం తీసుకున్నారు. అలాగే కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి తరహా సేవలను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చెందుకు కమిటీ వేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories