Harish Rao: యాదాద్రి జిల్లా సైదాపురం శివారులో.. 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమిపూజ

Bhumi Puja For Construction Of Hospital In Yadadri  District
x

Harish Rao: యాదాద్రి జిల్లా సైదాపురం శివారులో.. 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమిపూజ

Highlights

Harish Rao: ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి రూ. కోటి మంజూరు చేస్తున్నాం

Harish Rao: యాదగిరిగుట్ట సైదాపురం గ్రామ శివారులో 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు భూమి పూజ చేశారు. 45.72 కోట్ల రూపాయలతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో అన్ని అధునాతనమైన ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories