నకిలీ విత్తనాలు అమ్మితే దళారులను శిక్షించాలి: భట్టి విక్రమార్క

నకిలీ విత్తనాలు అమ్మితే దళారులను శిక్షించాలి: భట్టి విక్రమార్క
x
Highlights

ములుగు: భద్రాచలం నియోజకవర్గం లో విప్పడి వీరాపురం గ్రామంలో మిర్చి నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న తెలంగాణ సీఎల్పీ లీడర్ మల్లు...

ములుగు: భద్రాచలం నియోజకవర్గం లో విప్పడి వీరాపురం గ్రామంలో మిర్చి నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న తెలంగాణ సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే పోదాం వీరయ్య. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాలు, అమ్మిన దళారులను శిక్షించాలని, అలాగే వంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు, గొర్ల రమేష్, కొండగొర్ల విజయ్ కుమార్, దార శెట్టి నారాయణ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ముఖ్య నాయకులు తదితర రైతులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories