Hyderabad: సింగరేణి కాలనీలో యువకుడిపై దాడి

Attack on a Youngman in Singareni Colony
x

Representational Image

Highlights

Hyderabad:యువకుడు ప్రశాంత్‌పై కర్రలతో దాడి చేసిన ప్రత్యర్థి గ్యాంగ్‌ *చిలికి చిలికి గాలివానలా మారిన ఇరు వర్గాల మధ్య గొడవ

Hyderabad: ఓ యువకుడిపై ప్రత్యర్థుల గ్యాంగ్‌ దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో చోటుచేసుకుంది. యువకుడు ప్రశాంత్‌పై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామని నిందితులు బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం. అయితే ఈ గొడవ వీడియో వైరల్‌ కావడంతో బాధితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories