పాతబస్తీలో దారుణం: ఐదుగురు మహిళలను దుబాయ్‌ షేక్‌లకు అమ్మేసిన బ్రోకర్లు

Arun Chilukuri
Published on: 10 Dec 2020 4:17 PM IST
పాతబస్తీలో దారుణం: ఐదుగురు మహిళలను దుబాయ్‌ షేక్‌లకు అమ్మేసిన బ్రోకర్లు
X

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం వెలుగుచూసింది. దుబాయ్‌లో ఉద్యోగాల పేరుతో ఐదుగురు మహిళలను మోసం చేశారు బ్రోకర్లు. ఒక్కో మహిళను 2 లక్షల రూపాయలకు దుబాయ్‌ షేక్‌లకు అమ్మేశారు. విజిటింగ్‌ వీసాలపై దుబాయ్‌కు పంపి ఐదుగురు మహిళలను విక్రయించారు. విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు విదేశీ వ్యవహారాలశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story