Coronavirus: ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం

Coronavirus: వైరాలోని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు కోవిడ్
Coronavirus: ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం రేగింది. వైరా నియోజకవర్గ కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో 29 మంది 8వ తరగతి విద్యార్థినులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత కొన్ని రోజుల నుంచి విద్యార్థినులు జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించగా.. 29 మంది విద్యార్థినులకు కరోనా కన్ఫామ్ అయింది. దీంతో.. వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
మొత్తం ఈ పాఠశాలలో ఐదు వందల మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారని ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి తెలిపారు. ప్రతి విద్యార్థినికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నామని అన్నారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడి.. వారిని తమ, తమ ఇళ్లకు పంపుతున్నామని చెప్పారు. మరోవైపు స్టూడెంట్స్కు కరోనా సోకడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్గా హైదరాబాద్కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT