హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

21st Bio Asia Conference at Hyderabad
x

హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి 

Highlights

Hyderabad: మూడు రోజుల పాటు కొనసాగనున్న ఆసియా సదస్సు

Hyderabad: హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ డెలిగెట్స్ హాజరుకానున్నారు. జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, వైద్య రంగంలో ఆవిష్కరణలు, ఔషద పరికరాల ప్రోత్సహకాలపై చర్చలు జరపనున్నారు.

ఈ అంశాలపై పరిశోధన చేస్తున్న స్టార్ట్ అప్ సంస్థలకు ప్రోత్సహకాలు, చేయూతపై కీలక నిర్ణయలు తీసుకోనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు బయో ఆసియా సదస్సు జరగనుంది. ఇక, ఈ సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సదస్సులో రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories