PM Modi: భారత ఒలింపిక్ అథ్లెట్లతో వర్చువల్ భేటీ

Prime Minister Modis virtual meeting With Indian Olympic Athletes
x

మోడీ మరియు ఒలింపిక్ అథ్లెట్స్ (ఫైల్ ఫోటో)

Highlights

* మోడీతో సమావేశమైన 126మంది భారత అధ్లెట్లు * టోక్యో ఒలింపిక్స్‌కు ముందు అధ్లెట్లలో స్పూర్తి నింపిన మోడీ

PM Modi: భారత ఒలింపిక్ అథ్లెట్లతో ప్రధాని మోడీ వర్చువల్‌గా సమావేశమయ్యారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 126మంది అథ్లెట్లతో జరిగిన ఈ సమావేశంలో అథ్లెట్లలో ప్రధాని మోడీ స్పూర్తి నింపారు. భారీ అవచనాలు చూసి భయపడవద్దన్న ప్రధాని 100శాతం పోరాడితే విజయం దాసోహం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇక ఈ నెల 17న ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్‌లో భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌ కోసం టోక్యోకు బయలుదేరనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories