India vs New Zealand: జైపూర్‌ టీ20లో భారత్‌ విజయం

India Won the Match Against New Zealand with 5 Wickets in 1st T20 Match
x

జైపూర్‌ టీ20లో భారత్‌ విజయం(ఫైల్ ఫోటో)

Highlights

*న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో రోహిత్‌ సేన గెలుపు *న్యూజిలాండ్‌ 164/6, భారత్‌ 166/5

India vs New Zealand: జైపూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ 20లో భారత్‌ విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో కివీస్‌పై రోహిత్‌ సేన గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

165 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమిండియా ఉండగా ఈ నెల 19న రాంచీ వేదికగా కివీస్‌-భారత్‌ రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories