PM Modi: ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ప్రారంభించిన ప్రధాని మోడీ

Winter Games launches By Prime Minister Modi
x

పీఎం మోడీ (ఫైల్ ఇమేజ్)

Highlights

PM Modi: కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో మార్చి 2 వరకు ఆటలు 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1200 మంది క్రీడాకారులు

PM Modi: ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఈ గేమ్స్ జరగనున్నాయి. మార్చి 2వరకు జరిగే ఈ క్రీడల్లో 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 12వందల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అంతర్జాతీయ వింటర్ గేమ్స్‌లో భారత్‌ ఉనికిని చాటిచెప్పే ప్రయత్నంలో ఈ క్రీడలు ఓ ముందడుగన్నారు ప్రధాని మోడీ అంతేకాదు.. జమ్మూ కశ్మీర్‌ను వింటర్ గేమ్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయిన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories