మరోసారి రిపీట్ కానివ్వకండి.. మంత్రి పై వెంకయ్యనాయుడు ఆగ్రహం

మరోసారి రిపీట్ కానివ్వకండి.. మంత్రి పై వెంకయ్యనాయుడు ఆగ్రహం
x
Highlights

పార్లమెంటుకు హాజరు కాకుండా సభా సమయాన్ని వృథా చేశారంటూ కేంద్ర పశు సంవర్ధక సహాయ శాఖా మంత్రి సంజీవ్‌ కుమార్‌ బలయాన్‌పై ఉప రాష్ట్రపతి... రాజ్యసభ చైర్మన్‌...

పార్లమెంటుకు హాజరు కాకుండా సభా సమయాన్ని వృథా చేశారంటూ కేంద్ర పశు సంవర్ధక సహాయ శాఖా మంత్రి సంజీవ్‌ కుమార్‌ బలయాన్‌పై ఉప రాష్ట్రపతి... రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఈ తప్పిదం పునరావృతం కావొద్దని హెచ్చరించారు. బుధవారం నాటి ఎజెండాలో మంత్రి పేరు ఉన్నప్పటికీ ఆయన సభకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ. మొన్న మిమ్మల్ని పిలిచినపుడు అందుబాటులో లేరు. భవిష్యత్తులో ఇంకోసారి ఇలా చేయకండి అంటూ బలయాన్ తో వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories